


*మహాత్మా బసవేశ్వర 893 వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో సెట్కూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు, వీరశైవ సంఘాల నాయకులు తదితరులు*